ఎలక్ట్రికల్ ఇంజనీర్ల హెచ్చరిక!
ప్రజలకు విజ్ఞప్తి*: ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9నిమిషాలు పాటు దీపాలను వెలిగించాలని మన ప్రియతమ ప్రధానమంత్రి పిలుపు ఇచ్ఛారు. ఇలా దీపాలు వెలిగిస్తున్నప్పుడు, విద్యుత్ లైట్లు ఆపివేయమని ఆయన సూచించారు. కానీ, ఇప్పటికే అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య లోడ్లు ఆఫ్లో ఉన్నందున, గ్రిడ్లో దేశీయ లోడ్లు మరి…